ETV Bharat / state

దంపతులపై కుప్పకూలిన సెల్ టవర్.. భర్త మృతి

author img

By

Published : Apr 5, 2021, 6:10 PM IST

Updated : Apr 5, 2021, 6:43 PM IST

cell tower fell at tadepalligudem
దంపతులపై కుప్పకూలిన సెల్ టవర్.. భర్త మృతి

18:00 April 05

cell tower fell at tadepalligudem
దంపతులపై కుప్పకూలిన సెల్ టవర్.. భర్త మృతి

 

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై సెల్‌ టవర్‌ కూలి పడింది. ఈదురు గాలులతో టవర్‌ కూలినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ఘటనలో భర్త సతీశ్‌ (43) మృతిచెందాడు. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. తాడేపల్లిగూడెం కోర్టు, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

కృష్ణపట్నం పోర్టులో అదానీ గ్రూప్‌ 100% పెట్టుబడులు

Last Updated :Apr 5, 2021, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.