పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై సెల్ టవర్ కూలి పడింది. ఈదురు గాలులతో టవర్ కూలినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనలో భర్త సతీశ్ (43) మృతిచెందాడు. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. తాడేపల్లిగూడెం కోర్టు, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: