ETV Bharat / state

పోలమాంబ జాతర.. పోటెత్తిన భక్తులు

author img

By

Published : Jan 28, 2020, 7:15 PM IST

polamamba festival(fair) sirimanu usthav at makkuva mandal in vizianagaram
విజయనగరంలో పోలమాంబ జాతర

విజయనగరం జిల్లా మక్కువ మండల పరిధిలో ఉన్న శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతరలో భాగంగా... సిరిమాను ఉత్సవం ఘనంగా జరిగింది. భక్తులతో జాతర కిటకిటలాడింది. భక్తులు... అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

.

విజయనగరంలో పోలమాంబ జాతర

ఇదీ చదవండి:

పిడుగురాళ్లలో అంజనేయస్వామి త్రయోదశ వార్షికోత్సవం

Intro:. విజయనగరం జిల్లా మక్కువ మండల పరిధిలో ఉన్న శ్రీ శంబర పోలమాంబ అమ్మవారు జాతర భాగంగా సిరిమాను ఉత్సవం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రారంభమయ్యాయి ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా జరిగింది


Body:hgf


Conclusion:hff
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.