ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల హామీని వందశాతం అమలు చేస్తామని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని పేర్కొన్నారు. బొబ్బిలి పారిశ్రామికవాడ ప్రమాద బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు.
ఇదీ చదవండీ...