ETV Bharat / state

సముద్రతీరానికి కొట్టుకువచ్చిన యువతి మృతదేహం

author img

By

Published : Mar 3, 2021, 4:29 PM IST

సముద్రతీరానికి కొట్టుకువచ్చిన యువతి మృతదేహం
సముద్రతీరానికి కొట్టుకువచ్చిన యువతి మృతదేహం

విశాఖ సముద్రతీరానికి ఓ యువతి మృతదేహం కొట్టుకువచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువతి వివరాలు సేకరిస్తున్నారు.

విశాఖ సముద్రతీరానికి ఓ యువతి మృతదేహం కొట్టుకువచ్చింది. సాగర్​నగర్ సమీపంలోని సీతకొండ వద్ద ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. యువతి మృతదేహం వద్దకు చేరుకున్న ఆరిలోవ పోలీసులు యువతి వివరాలు సేకరిస్తున్నారు. గత రెండు రోజుల్లో నగర పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను గురించి ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి

త్వరలో గంటా శ్రీనివాసరావు వైకాపాలో చేరే అవకాశం: విజయసాయిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.