ETV Bharat / state

రైల్వే పనులు జరుగుతుండగా.. విద్యుదాఘాతంతో కూలీ మృతి

author img

By

Published : Dec 11, 2019, 5:36 PM IST

young men dead electric shock in Vishakha district
విశాఖలో విద్యుత్​ షాక్​తో కూలి మృతి

విశాఖ జిల్లా అరకులో విద్యుత్​ షాక్​తో కూలీ మృతి చెందాడు. ప్రమాదవశాత్తు విద్యుత్​ తీగలు తగిలి మరణించాడు.

విశాఖ జిల్లా అరకు లోయలో రైల్వే పనులు జరుగుతుండగా విద్యుత్ షాక్​కు గురై ఒరిస్సాకు చెందిన కూలీ మృతి చెందాడు. పట్టాలను గూడ్స్ రైలుకి ఇచ్చేందుకు మారుస్తుండగా విద్యుత్ తీగలు తగిలి పాండీ బోదె అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో ఉదయ్ అనే మరో కూలీ​ గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం అరకు ప్రాంతీయ వైద్య కేంద్రానికి తరలించారు.

విశాఖలో విద్యుత్​ షాక్​తో కూలి మృతి

ఇవీ చూడండి..విశాఖలో ఈ నెల 16 నుంచి అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు

Intro:విశాఖ జిల్లా అరకు లోయలో రైల్వే పనులు జరుగుతుండగా విద్యుత్ షాక్కు గురై ఒరిస్సాకు చెందిన ఓ కూలీ మృతి చెందాడు అరకు రైల్వే స్టేషన్ లో పట్టాలను గూడ్స్ రైలుకి ఇస్తుండగా విద్యుత్ తీగలు తగిలి రామగిరి గ్రామానికి చెందిన పాండీ బోదె షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు ఈ ప్రమాదంలో పారి గోడ కు చెందిన ఉదయ గాయపడ్డాడు బాధితులను అరకులోయ ప్రాంతీయ వైద్య కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు


Body:పొట్టకూటి కోసం ఒరిస్సా నుంచి వచ్చిన సహస్ర కూలి మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి


Conclusion:విజయనగరం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి జి ఆర్ పి లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.