విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. ఈ ఉత్సవాల్లో వేలాది భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు స్వామిని దర్శించుకున్నారు. ఈ దర్శన భాగ్యాన్ని 11 గంటల వరకే ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకోవచ్చని దేవాదాయ శాఖ అధికారులు ముందుగానే ప్రకటించారు.
ఇదీ చదవండి: