ETV Bharat / state

'రాజధానిని తరలిస్తే.. ఉద్యోగుల కోసం అలోచించాలి'

author img

By

Published : Feb 9, 2020, 2:12 PM IST

రాష్ట్ర విభజన సమయంలో అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చినట్టు రాష్ట్ర ఎన్జీవో సంఘ అధ్యక్షుడు చంద్ర శేఖర్ రెడ్డి వెల్లడించారు. విశాఖలో పర్యటించిన ఆయన ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఇవాళ ఏపీ ఎన్జీవో రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి భవనాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

NGO State President Chandra Shekhar Reddy
ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చంద్ర శేఖర్ రెడ్డి

ఉద్యోగులతో సమావేశమైన ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చంద్ర శేఖర్ రెడ్డి

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులు అంశానికి ఏపీ ఎన్జీవో సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విశాఖలో పర్యటించిన ఆయన ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఇవాళ ఎపీ ఎన్జీవో రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి భవనాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలిస్తే.. ఉద్యోగుల కోసం ఆలోచించాలని కోరారు. అమరావతిలో ఇచ్చిన తరహాలోనే నివాస సహకారంగా అలవెన్సులు ఇవ్వాలని కోరారు.

ఇవీ చూడండి...

'ఇష్టమొచ్చినట్లు ముఖ్యమంత్రిని విమర్శించడం తగదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.