ETV Bharat / state

విశాఖ మన్యంలో దోమతెరల పంపిణీ

author img

By

Published : Jun 2, 2020, 6:46 PM IST

దోమల కారణంగా వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తగా ఎంపీ మాధవి విశాఖ మన్యంలో దోమ తెరలు పంపిణీ చేశారు. ప్రజలంతా అనారోగ్యాల భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్బంగా ఆమె పిలుపునిచ్చారు.

mp madhavi
మన్యంలో వ్యాధులు ప్రభలకుండా దోమతెరలు పంపిణీ

కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో అరకులోయ ఎంపీ మాధవి దోమ తెరలు పంపిణీ చేశారు. విశాఖ మన్యంలో దోమల కారణంగా వ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు ముందస్తుగా దోమ తెరలు పంపిణీ చేశారు. ఈ కాలంలో దోమల ద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున అందరికీ దోమతెరలు అందజేశామని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఇంటా దోమ తెరలు వినియోగించి ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఎంపీ మాధవి ప్రజలను కోరారు.

ఇవీ చూడండి.. అనకాపల్లి ఉద్యాన పరిశోధన స్థానం రద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.