ETV Bharat / state

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

author img

By

Published : Feb 21, 2021, 1:16 PM IST

mla roja visits simhadri appanna temple in vishakapatnam
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

సింహాచలం అప్పన్నను నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయాధికారులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాాదాలు అందజేశారు.

విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్నను.. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు రోజాకు స్వాగతం పలికారు. అనంతరం కప్ప స్థంభం వద్ద పూజలు నిర్వహించి స్వామిని దర్శించుకున్నారు. అధికారులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

ఇదీ చదవండి:

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.