ETV Bharat / state

రుషికొండ బీచ్​లో బ్లూ ఫ్లాగ్ జెండా ఆవిష్కరించిన మంత్రి అవంతి

author img

By

Published : Dec 29, 2020, 2:28 PM IST

విశాఖ జిల్లా రుషికొండ బీచ్​లో బ్లూ ఫ్లాగ్​ ఆవిష్కరణ జరిగింది. మంత్రి అవంతి శ్రీనివాస్​ బ్లూ ఫ్లాగ్​ను ఎగురవేశారు. ఇకపై రుషికొండ బీచ్​పర్యావరణ హిత అంశాలతో పర్యాటకులను కట్టిపడేయనుంది.

Minister Avanti Srinivas
బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరిస్తున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు

పర్యాటక నగరం విశాఖ రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరించారు. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా రుషికొండ బీచ్‌కు గత నెలలో ఈ గుర్తింపు దక్కింది. మంత్రి అవంతి శ్రీనివాసరావు బ్లూ ఫ్లాగ్‌ ఆవిష్కరించారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా రుషికొండ ఇక నుంచి విదేశీ పర్యాటకానికి ఎంతగానో చేరువ కానుంది. బ్లూ ఫ్లాగ్ బీచ్ రుషికొండకు సరికొత్త వన్నె తెచ్చిన తీరును మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.

విశాఖ రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరణకు సంబంధించి వివరాలు

ఇదీ చదవండి: కమ్మేసిన పొగమంచు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.