విశాఖ రుషికొండ సమీపంలో సాగరానికి అభిముఖంగా తిరుమల శ్రీనివాసుని ఆలయం.. కొండపై నిర్మిస్తున్నారు. మే నెలలో ఆలయాన్ని ప్రారంభించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు చేస్తోంది. ఒకవైపు సముద్రం.. మరోవైపు ఆలయంతో ఈ దృశ్యం ఆకట్టుకుంటోంది. ఇటు భక్తులకు, అటు ప్రకృతి ప్రేమికులకు.. సాగం తీరం మరింత ప్రియం కానుంది.
సాగరానికి అభిముఖంగా శ్రీనివాసుని ఆలయం
విశాఖ రుషికొండ సమీపంలో సాగరానికి అభిముఖంగా తిరుమల శ్రీనివాసుని ఆలయం.. కొండపై నిర్మిస్తున్నారు. మే నెలలో ఆలయాన్ని ప్రారంభించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు చేస్తోంది. ఒకవైపు సముద్రం.. మరోవైపు ఆలయంతో ఈ దృశ్యం ఆకట్టుకుంటోంది. ఇటు భక్తులకు, అటు ప్రకృతి ప్రేమికులకు.. సాగం తీరం మరింత ప్రియం కానుంది.