ఇదీ చదవండి: జాయింట్ కలెక్టర్ను...భూములు క్రమబద్ధీకరణ చేయిస్తా!
విశాఖ ఏజెన్సీలో 10 అడుగుల లోయలో పడ్డ జీపు
విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం మంగబంధ సమీపంలో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పక్కనున్న పది అడుగుల లోయలో జీపు బోల్తా పడింది. జీపులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలు కావటంతో పెదబయలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలకు ముప్పు తప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మంగబంధ వద్ద జీపు బోల్తా