ETV Bharat / state

విశాఖ ఏజెన్సీలో 10 అడుగుల లోయలో పడ్డ జీపు

author img

By

Published : Feb 14, 2020, 12:20 PM IST

విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం మంగబంధ సమీపంలో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పక్కనున్న పది అడుగుల లోయలో జీపు బోల్తా పడింది. జీపులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలు కావటంతో పెదబయలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలకు ముప్పు తప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

jeep accident in mangabandha
మంగబంధ వద్ద జీపు బోల్తా

మంగబంధ వద్ద జీపు బోల్తా

ఇదీ చదవండి: జాయింట్ కలెక్టర్​ను...భూములు క్రమబద్ధీకరణ చేయిస్తా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.