ETV Bharat / state

రుషికొండ తవ్వకాలపై ఐదుగురు కేంద్ర అధికారులతో కమిటీకి హైకోర్టు ఆదేశం

author img

By

Published : Dec 22, 2022, 1:04 PM IST

Updated : Dec 22, 2022, 1:23 PM IST

HC ON RUSHIKONDA
HC ON RUSHIKONDA

12:59 December 22

కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు హైకోర్టు ఆదేశం

HC ON RUSHIKONDA : రుషికొండ తవ్వకాల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ నియమించాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఏర్పాటైన కమిటీలో ఉన్న రాష్ట్ర అధికారులను తక్షణమే తొలగించాలని స్పష్టం చేసింది. రుషికొండపై జరుగుతున్న తవ్వకాలు, నిర్మాణాలను కమిటీ పరిశీలించాలని ఆదేశించింది. కొత్త కమిటీలో నియమించిన సభ్యుల వివరాలు బెంచ్‌ ముందుంచాలని సూచించింది. జనవరి 31లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 22, 2022, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.