ETV Bharat / state

సింహాచలం దేవస్థానం ఈవోకు.. ఛార్జ్ మెమో

author img

By

Published : May 7, 2022, 8:40 PM IST

Updated : May 7, 2022, 9:22 PM IST

సింహాచలం దేవస్థానం ఈవోకు.. ఛార్జ్ మెమో
సింహాచలం దేవస్థానం ఈవోకు.. ఛార్జ్ మెమో

20:08 May 07

సుప్రీంకోర్టు జడ్జికి ప్రొటోకాల్ పాటించలేదని మెమో

విశాఖ జిల్లాలోని సింహాచలం దేవస్థానం ఈవో సూర్యకళకు ఛార్జ్ మెమో జారీ అయ్యింది. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నరసింహంకు ప్రొటోకాల్ పాటించలేదని ఈ మెమో జారీ చేశారు. ఆలయంలో నిర్వహించిన చందనోత్సవంలో ప్రొటోకాల్ పాటించలేదని జస్టిస్‌ నరసింహం ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ విషయమై వివరణ కోరుతూ ఆలయ ఈవో, విశాఖ ఆర్‌డీవోకు కలెక్టర్ ఛార్జ్ మెమో ఇచ్చారు.

ఇవీ చూడండి :

మహిళపై తాంత్రికుడి అత్యాచారం.. 79 రోజులు నరకం

Goa alcohol sieged: చీరాలలో చిక్కిన గోవా మద్యం..

కడుపులో ఉన్నప్పుడే నాన్న వదిలేసినా.. 'హీరోయిన్​'​ స్థాయికి ఎదిగి..

Last Updated :May 7, 2022, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.