ETV Bharat / state

ప్రభుత్వ విధానాలపై పాడేరులో భాజపా నిరసన

author img

By

Published : May 19, 2020, 2:40 PM IST

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వ పాటిస్తోందంటూ.. పాడేరులో ఇళ్ల వద్ద నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని భాజపా నాయకులు నిరసన తెలియజేశారు.

BJP protest in Paderu against government policies
ప్రభుత్వ విధానాలపై పాడేరులో భాజపా నిరసన

ప్రభుత్వ విధానాలుపై ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయంటూ.. అరకు పార్లమెంటరీ భాజపా అధ్యక్షులు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పాడేరులో నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని భాజపా నాయకులు నిరసన తెలియజేశారు.

విద్యుత్ ఛార్జీల పెంపు, ప్రభుత్వ భూముల అమ్మకం, రైతు వ్యతిరేక విధానాలను నిరసించారు. ప్రభుత్వం తక్షణమే ఇలాంటి చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'బాధిత గ్రామాల్లో ఆసుపత్రి ఏర్పాటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.