చక్కెర పరిశ్రమకు అందించిన విశేష చేసిన సేవలకుగాను.. ఆంధ్రా షుగర్స్ జేఎండీ ముళ్లపూడి నరేంద్రనాథ్కు యూబీ రాఘవేంద్రరావు స్మారక పురస్కారం-2020 దక్కింది. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రం.. ఈ విషయాన్ని ప్రకటించాయి.
విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన కిసాన్ మేళాలో బంగారు పతకంతో పాటు జ్ఞాపికను నిర్వాహకులు అందజేశారు. గతంలోనూ పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు నరేంద్రనాథ్ను వరించాయి.
ఇదీ చదవండి: