ETV Bharat / state

లక్ష గాజులతో నూకాలమ్మ ఆలయంలో ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణ

author img

By

Published : Aug 29, 2021, 4:06 PM IST

Updated : Aug 29, 2021, 7:16 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి.. లక్ష గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రత్యేక అవతారంలో అభయమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

లక్ష గాజులతో నూకాలమ్మ ఆలయంలో ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణ
లక్ష గాజులతో నూకాలమ్మ ఆలయంలో ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణ

లక్ష గాజులతో నూకాలమ్మ ఆలయంలో ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణ

విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి లక్ష గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఆలయ సిబ్బంది దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అలంకరణలో అభయమిచ్చిన అమ్మవారిని.. మహిళలు ఎక్కువ సంఖ్యలో దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి:

చిన్న పిల్లల బుగ్గ గిల్లడం నేరమా?.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తాతంటే ప్రాణం.. అందుకే ఆ మనుమరాళ్లు పాడె మోశారు..!

Last Updated :Aug 29, 2021, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.