ETV Bharat / state

సముద్రంలో స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు

author img

By

Published : Jun 11, 2022, 7:27 PM IST

Updated : Jun 11, 2022, 8:30 PM IST

సముద్రంలో స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు
సముద్రంలో స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు

19:20 June 11

శ్రీకాకుళంలో విషాదం

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్​జీఆర్​ పురంలో తీవ్ర విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి దిగి ముగ్గురు గల్లంతయ్యారు. వీరు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నగరప్పాలేనికి చెందిన గణేశ్‌ (32), దీవెన (18), మానస (9)గా గుర్తించారు.

ఇవీ చూడండి :

Last Updated :Jun 11, 2022, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.