ETV Bharat / state

Narayana Swamy: ఒక రాజధాని ఉంటేనే రాష్ట్రాభివృద్ధి: కేంద్ర మంత్రి నారాయణస్వామి

author img

By

Published : Apr 24, 2022, 9:33 AM IST

central minister narayana swamy
ఒక రాజధాని ఉంటేనే రాష్ట్రాభివృద్ధి- కేంద్ర మంత్రి నారాయణస్వామి

Narayana Swamy: రాజధానుల విభజన సరైన నిర్ణయం కాదని, ఒక రాజధాని ఉంటేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని కేంద్ర మంత్రి నారాయణస్వామి అన్నారు.

Narayana Swamy: ఒకే రాజధాని ఉంటే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, ఏ ప్రాంతాన్ని రాజధాని చేయాలన్నది సీఎం నిర్ణయమని కేంద్ర మంత్రి నారాయణస్వామి అన్నారు. రాజధానుల విభజన సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరకు శనివారం వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత్‌కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరినా భాజపాకు నష్టం లేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: విశాఖ విమానాశ్రయ భూములపై.. కేంద్రానికి రాష్ట్రం లేఖలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.