కారు, ద్విచక్రవాహనం ఢీ.. ఇద్దరు మృతి

author img

By

Published : Jun 18, 2022, 9:55 PM IST

కారు, ద్విచక్రవాహనం ఢీ

కారు, ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన సత్యసాయి జిల్లా మడకశిర సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సత్యసాయి జిల్లా మడకశిర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పావగడ కెంచగానహళ్లి గేట్‌ వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తుముకూరు ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.