ETV Bharat / state

కొత్తపట్నం బీచ్‌లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

author img

By

Published : Jun 27, 2021, 8:38 PM IST

ఈతకు వెళ్లి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం బీచ్‌లో ఈ ప్రమాదం జరిగింది.

Students died on Kottapatnam beach
కొత్తపట్నం బీచ్‌లో విద్యార్థులు మృతి

ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం బీచ్‌లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారు. ఈత కోసం వెళ్లిన వీరు ప్రమాదవశాత్తూ నీట మునిగారు. మృతులు ఒంగోలుకు చెందిన సుజిత్, సర్వారెడ్డిపాలెేనితి చెందిన శ్రీనుగా గుర్తించారు.

ఇదీ చదవండీ.. Flash: బీచ్​లో నలుగురి గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.