ప్రకాశం జిల్లా నంద్యాల, దిగువమెట్ట స్టేషన్లలో యశ్వంత్ పూర్-విజయవాడ, గుంటూరు-కాచిగూడ ప్యాసింజర్ రైళ్లను నిలిపివేశారు. గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ పై నీరు ప్రవహించటంతో, పట్టాల కింద కంకర కొట్టుకొని పోయింది. ట్రాక్ దెబ్బతిన్న కారణంగా రైళ్ల నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నల్లమలలో భారీ వర్షంతో పలు రైళ్లకు అంతరాయం
ప్రకాశం జిల్లా గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో రైలు పట్టాల కింద కంకర కొట్టుకుపోయింది. దీంతో నంద్యాల, దిగువమెట్ట స్టేషన్లలో యశ్వంత్పూర్-విజయవాడ, గుంటూరు-కాచిగూడ ప్యాసింజర్ రైళ్లను అధికార్లు నిలిపివేశారు.
ప్రకాశం జిల్లా నంద్యాల, దిగువమెట్ట స్టేషన్లలో యశ్వంత్ పూర్-విజయవాడ, గుంటూరు-కాచిగూడ ప్యాసింజర్ రైళ్లను నిలిపివేశారు. గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ పై నీరు ప్రవహించటంతో, పట్టాల కింద కంకర కొట్టుకొని పోయింది. ట్రాక్ దెబ్బతిన్న కారణంగా రైళ్ల నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765
భాస్కరరావు
8008574897