ETV Bharat / state

వరదకి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్

author img

By

Published : Jun 11, 2020, 12:38 PM IST

ప్రకాశం జిల్లా కృష్ణాపురంలో కురిసిన భారీ వర్షాలకు వరద ఉద్ధృతంగా ప్రవహించి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.

railway track washed in krishnapuram
వరదకి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్

ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలం జంగం బొట్ల కృష్ణాపురం వద్ద కురిసిన భారీ వర్షానికి రైల్వే ట్రాక్ వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో గుంటూరు - గుంతకల్లు మధ్య నడిచే పలు గూడ్స్ రైళ్ల రాకపోకలు నిలచిపోయాయి.

ఇదీ చదవండి: ప్లాస్టిక్‌ భూతాన్ని ఊడ్చేయాలని చీపుర్లకు వెదురు పిడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.