ETV Bharat / state

AMARAVATI PADAYATRA: అమరావతి పాదయాత్రకు హెచ్చరికలు.. భారీగా మోహరించిన పోలీసులు

author img

By

Published : Nov 7, 2021, 9:44 AM IST

అమరావతి రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న పాదయాత్రలో.. పోలీసులు భారీగా మోహరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ నిర్వాహకులకు మరోసారి హెచ్చరికలు జారీచేశారు.

police-heavily-deployed-during-the-amravati-padayatra
అమరావతి పాదయాత్రలో భారీగా మోహరించిన పోలీసులు

అమరావతి పాదయాత్రలో భారీగా మోహరించిన పోలీసులు

అమరావతి రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న పాదయాత్రలో పోలీసులు భారీగా మోహరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ.. పాదయాత్ర నిర్వాహకులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.

పర్చూరులోని రైతుల శిబిరం వద్దకు వెళ్లిన డీఎస్పీ శ్రీకాంత్.. పరిస్థిని సమీక్షించారు. అయితే.. హైకోర్టు ఆదేశాల మేరకే యాత్ర సాగుతుందని ఐకాస నాయకులు తెలిపారు. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించడం లేదని, అయితే.. ఎవరైనా వచ్చి తమకు సంఘీభావం తెలిపితే, తమకు సంబంధం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: amaravati padayatra : మార్మోగుతున్న అమరావతి రణన్నినాదం.. నేడు పాదయాత్ర సాగనుందిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.