ETV Bharat / state

Bus accident at addanki: అద్దంకిలో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

author img

By

Published : Jan 8, 2022, 4:56 PM IST

Updated : Jan 8, 2022, 7:13 PM IST

one died in bus accident at addanki
అద్దంకిలో ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

16:54 January 08

అద్దంకి ఆర్టీసీ బస్టాండ్‌లో ఘటన

Bus accident at addanki: ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులపై బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలు హసంతార (55) అద్దంకి పట్టణవాసిగా స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగి గంట అయినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోలేదని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. గాయపడినవారిని అద్దంకి, ఒంగోలు ఆస్పత్రులకు తరలించారు.

ఇదీ చదవండి:

రోడ్డు ప్రమాదంలో అన్న మృతి.. చూసేందుకు వెళ్తున్న తమ్ముడు కూడా!

Last Updated :Jan 8, 2022, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.