ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కొండేపల్లి రోడ్డులో కోతుల దాడికి దిగాయి. కోతుల దాడితో భయపడి భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. నాలుగంతస్తుల భవనంపై బేల్దారి పనిచేస్తున్న కాశీం అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. కోతుల దాడితో భవనం పైనుంచి జారిపడి కాశీం మృతి చెందారు.
ఇదీ చదవండి: sonu sood news: 'రాజ్యసభకు రెండు పార్టీల నుంచి ఆఫర్'