ETV Bharat / state

ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ పోతుల సునీత పర్యటన

author img

By

Published : Sep 26, 2020, 9:26 PM IST

ప్రకాశం జిల్లా చీరాల రోశయ్య కాలనీలో ఎమ్మెల్సీ పోతుల సునీత పర్యటించారు. జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

mlc visit flood effected area
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్సీ పోతుల సునీత

నిన్నటి నుంచి కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లా చీరాలలో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. చీరాల పట్టణంలో సెయింట్​ఆన్స్ పాఠశాల వద్ద ఉన్న రోశయ్య కాలనీలో వర్షపు నీరు నిలిచింది.

కాలనీలో పరిస్థితులను ఎమ్మెల్సీ పోతుల సునీత పరిశీలించారు. జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మండలంలోని దేశాయిపేట ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

ఇదీ చదవండి:

ఇతర దేశాలకు అక్రమంగా చౌక బియ్యం రవాణా.. 31 మంది అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.