ETV Bharat / state

కంభంలో పూజసామాగ్రికోసం భక్తుల బారులు..

author img

By

Published : Sep 2, 2019, 1:49 PM IST

market rush with devotees because of vinayaka festival at kambam in prakasham district

వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి కావలసిన పూజసామాగ్రికోసం మార్కెట్లో భక్తులు బారులు తీరారు.

ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలో వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి కావలసినటువంటి పూజా సామాగ్రి కోసం ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్ చేరుకున్నారు.దీంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ రద్దీగా మారాయి.ఒక్కసారిగా ప్రజలు రావడంతో మార్కెట్ పరిసరాలు కళకళలాడుతున్నాయి.

కంభంలో పూజసామాగ్రికోసం భక్తుల బారులు..

ఇదీచూడండి.ధోతీ-కుర్తాతో క్రికెట్ మ్యాచ్- సంస్కృతంలో కామెంట్రీ

Intro:AP_NLR_05_02_VENKAIAHNAYUDU_VINAYAKAPUJA_RAJA_AVB_AP10134
anc
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం లోని స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబసమేతంగా వినాయకునికి పూజలు నిర్వహించారు. దేశంలో ,రాష్ట్రంలో ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన వినాయకుని కోరుకున్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. కోరికలు తీర్చే దేవుడు వినాయకుడిని ఆయన తెలిపారు.
బైట్, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి


Body:వినాయక చవితి పూజ


Conclusion:బి రాజ నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.