ETV Bharat / state

AP news: తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరు మృతి

author img

By

Published : Jan 27, 2022, 10:22 AM IST

Updated : Jan 27, 2022, 11:35 AM IST

తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరు మృతి
తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరు మృతి

AP news: నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు గ్రామ సమీపంలోని తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరు మృతి చెందారు. పుదూరు గ్రామానికి చెందిన కొండారి చైతన్య (25), జగన్‌ (25) స్నానం చేసేందుకు తెలుగు గంగ కాల్వలో దిగారు.

AP news:నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు గ్రామ సమీపంలోని తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరు మృతి చెందారు. పుదూరు గ్రామానికి చెందిన కొండారి చైతన్య (25), జగన్‌ (25) స్నానం చేసేందుకు తెలుగు గంగ కాల్వలో దిగారు. ప్రమాదవశాత్తు లోపలికి వెళ్లిపోవడంతో ఈత రాక ప్రాణాలు కోల్పోయారు. మల్లు విష్ణు అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతుల్లో చైతన్య చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తుండగా.. జగన్‌ డిప్లమా పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

దీపిక బోల్డ్ సీన్స్.. భర్త రణ్​వీర్ రియాక్షన్ ఏంటి?

Last Updated :Jan 27, 2022, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.