శ్రీపొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పుకనుపూరు ముత్యాలమ్మ దేవస్థానంలో జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. కంచి కామ కోటి పీఠం, తితిదే ఆస్థాన పండితులు... ఆధ్వర్యంలో జరిగిన నాదనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.
మంగళవారం రాత్రి అమ్మవారికి సింహ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. వెండి చీరలో అమ్మవారిని అలంకరించారు. మూడు రోజుల పాటు జరిగే ముత్యాలమ్మ జాతరకు.. అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. అయితే.. ఆలయ పరిసరాల్లో కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించ లేదు.
ఇదీ చదవండి: