ETV Bharat / state

మద్యం విషయంలో వివాదం.. వ్యక్తి దారుణ హత్య!

author img

By

Published : Feb 28, 2021, 8:22 AM IST

మద్యం విషయంలో వివాదం
మద్యం విషయంలో వివాదం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తోట వెంకట నర్సయ్య అనే వ్యక్తిని.. గుర్తు తెలియని దుండుగుడు కిరాతకంగా నరికి చంపాడు. మద్యం విషయంలో జరిగిన వివాదమే హత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో దారుణం జరిగింది. తోట వెంకట నర్సయ్య అనే వ్యక్తి నిద్రలో ఉండగా.. ఓ దుండగుడు గొడ్డలితో నరికి చంపాడు. మద్యం విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు కారణమై ఉంటుందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్... 12 పూరిళ్లు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.