ETV Bharat / state

చుంచులూరు జాతీయ రహదారిపై ప్రమాదం... భార్యభర్తలు మృతి

author img

By

Published : Jul 23, 2020, 12:50 PM IST

నెల్లూరు జిల్లా చుంచులూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో భార్యభర్తలిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

couple expired in road accident at chunchuluru in nellore district
చుంచులూరు జాతీయ రహదారిపై ప్రమాదంలో ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా సిద్ధవటం మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన భార్య భర్తలు పెంచలకోనకు దైవదర్శనానికి వెళుతున్నారు. ఓ లారీ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని... మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

గోడకూలి నాలుగేళ్ల బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.