ETV Bharat / state

ఆటో-కారు ఢీ... ఐదుగురికి గాయాలు

author img

By

Published : Dec 8, 2019, 8:42 PM IST

కండ్రిక సమీపంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని కారు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి.

ఆటోను ఢీకొట్టిన కారు... ఐదుగురికి గాయాలు
ఆటోను ఢీకొట్టిన కారు... ఐదుగురికి గాయాలు

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కండ్రిక సమీపంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని కారు ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారంతా మర్రిపాడు మండలం పెగళ్లపాడు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలు మొత్తం 11 మంది ఉన్నట్లు తెలిసింది. డీసీపల్లిలో వరినాట్లకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు ఆపకుండా బద్వేలు వైపుగా దూసుకెళ్లింది.

ఆటోను ఢీకొట్టిన కారు... ఐదుగురికి గాయాలు

ఇదీ చదవండి :

బైకును ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు: ఇద్దరు మృతి

Intro:Ap_nlr_12_08_pramadam_av_AP10061Body:నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కండ్రిక సమీపంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని కారు ఆటోను ఢీ కోనగా ఆటోలో ప్రయాణిస్తున్న ఐదు మంది కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయాలు అయిన వారంతా మర్రిపాడు మండలం పెగళ్లపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలు మొత్తం 11 మంది ఉన్నట్లు తెలిపారు. డి సి పల్లి వరినాట్ల కి వెళ్లి తిరిగి స్వగ్రామం పెగళ్లపాడు గ్రామానికి వెళుతుండగా గుర్తుతెలియని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారు ఆపకుండా బద్వేలు వైపుగా దూసుకెళ్లింది.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.