ETV Bharat / state

నెల్లూరులో పసుపు జెండా ఎగురవేస్తాం: అబ్ధుల్ అజీజ్

author img

By

Published : Sep 27, 2020, 9:35 PM IST

తమ నియోజకవర్గ పరిధిలో పసుపు జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తానని నెల్లూరు లోక్ సభ నియోజకవర్గ తెదేపా నూతన అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వెల్లడించారు.

నెల్లూరు పార్లమెంటరీ తెదేపా ఇంఛార్జీగా అబ్ధుల్ అజీజ్
నెల్లూరు పార్లమెంటరీ తెదేపా ఇంఛార్జీగా అబ్ధుల్ అజీజ్

రానున్న సాధారణ ఎన్నికల్లో భాగంగా నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్​లో పసుపు జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తానని తెదేపా నూతన నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. అజీజ్​ను అధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై నెల్లూరులో కార్యకర్తలు సంబరాలు చేశారు. అజీజ్ నివాసానికి వచ్చిన తేదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో పాటు పలువురు నాయకులు ఆయనను అభినందించారు.

ఇవీ చూడండి:

'మమ్మల్ని కాదంటే.. మూకుమ్మడి ఆత్మహత్యలే శరణ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.