నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం భాస్కరపురంలో విషాదం చోటుచేసుకుంది. భాస్కరపురం గ్రామానికి చెందింన దంపతులు సమీరా- స్వాములు.. జీవితంపై విరక్తితో యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో భార్య సమీరా మృతి చెందగా.. భర్త స్వాములును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు.. తండ్రీకొడుకులు దుర్మరణం!