కర్నూలు జిల్లా ఆదోని మండలం గనేకళ్లు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ బాషా అక్కడిక్కడే మృతి చెందాడు. ఉదయం ఆదోని భార్పెట్ వీధికి చెందిన బాషా కట్టెల కోసం ట్రాక్టర్ తీసుకుని వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య ,ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని బంధువులు కోరారు.
ఇదీ చదవండి