ETV Bharat / state

MURMU : శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

author img

By

Published : Dec 26, 2022, 2:13 PM IST

Updated : Dec 26, 2022, 2:59 PM IST

PRESIDENT MURMU AT SRISAILAM
PRESIDENT MURMU AT SRISAILAM

PRESIDENT MURMU AT SRISAILAM : శ్రీశైల మల్లన్నను భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దేవస్థాన అర్చకులు ముర్ముకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

PRESIDENT MURMU AT SRISAILAM
రాష్ట్రపతి ద్రౌపదికి స్వాగతం పలుకుతున్న మంత్రి రోజా

PRESIDENT MURMU AT SRISAILAM : శ్రీశైల మల్లన్నను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదారాబాద్‌ చేరుకున్న ముర్ము.. అక్కడి నుంచి సున్నిపెంట చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో.. శ్రీశైలం చేరుకున్నారు. ఆలయం వద్ద రాష్ట్రపతికి .. మంత్రి రోజా, ఎంపీ బ్రహ్మానందరెడ్డి స్వాగతం పలికారు . అర్చకులు పూర్ణకుంభంతో.. ఆలయం లోపలికి ఆహ్వానించారు. రాష్ట్రపతితోపాటు.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా మల్లన్న సేవలో పాల్గొన్నారు.

PRESIDENT MURMU AT SRISAILAM
రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న ఆలయ అర్చకులు

ఇవీ చదవండి:

Last Updated :Dec 26, 2022, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.