ETV Bharat / state

డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చి..గుండెపోటుతో వ్యక్తి మృతి

author img

By

Published : Oct 17, 2019, 7:46 PM IST

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మరణించిన ఘటన కర్నూల్​లో చోటుచేసుకుంది.

కర్నూల్​లో గుండెపోటుతో వ్యక్తి మృతి

కర్నూల్​లో గుండెపోటుతో వ్యక్తి మృతి

డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన ఘటన కర్నూలు ఆర్డీవో కార్యాలయంలో చోటుచేసుకుంది. నగరంలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్ మెంట్ కు చెందిన వెంకటరెడ్డి టెస్ట్ డ్రైవ్ కోసం వెళ్లి, ఒక్కసారిగా కుప్పకూలాడు. బాధితుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వెంకట్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇదీ చదవండి:లారీకి విద్యుత్ తీగలు తగిలి..ఒకరు మృతి

Intro:ap_knl_13_17_man_dead_av_ap10056
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిన వ్యక్తికి గుండెపోటు వచ్చి మరణించిన సంఘటన కర్నూల్ లో చోటుచేసుకుంది నగరంలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ కు చెందిన వెంకటరెడ్డి లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయంలో టెస్ట్ డ్రైవ్ కోసం వెళ్ళాడు కార్యాలయంలోకి వెళుతున్న సందర్భంగా ఒక్కసారిగా కుప్పకూలి కిందపడ్డాడు గమనించిన స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు


Body:ap_knl_13_17_man_dead_av_ap10056


Conclusion:ap_knl_13_17_man_dead_av_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.