కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ..జిల్లా కోర్టు భవనం ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా హైకోర్టు విషయంలో నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి