ETV Bharat / state

''శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం.. హై కోర్టు ఏర్పాటు చేయండి''

author img

By

Published : Oct 14, 2019, 2:34 PM IST

karnool lo lawyers dharna

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ..జిల్లా కోర్టు భవనం ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా హైకోర్టు విషయంలో నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి

రూ.6లక్షల విలువైన గూట్కా, ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం

Intro:ap_knl_12_14_high_court_ab_ap10056


కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదుల ఆందోళనలు కొనసాగుతున్నయి. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయ వాదులు కోర్టు లను ద్రిబ్బందం చేశారు.జిల్లా కోర్టు భవనం ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా హైకోర్టు విషయంలో నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.
బైట్. గోపాల కృష్ణ,న్యాయవాది.


Body:ap_knl_12_14_high_court_ab_ap10056


Conclusion:ap_knl_12_14_high_court_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.