ETV Bharat / state

భారీ వర్షాలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న కుందూ

author img

By

Published : Sep 15, 2020, 6:48 AM IST

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల ధాటికి మండలంలోని కుందూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

kundhoo river flowing flood in panyam kurnool district
వర్షాల ధాటికి ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న కుందూ

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని పలు గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. మద్దూరు - తొగిర్చేడు గ్రామాల వద్ద ఉన్న వంతెనపై నుంచి కుందూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిచిపోయాయి. అనుపూరు గ్రామం వద్ద కుందూ వరదతో పొలాలు నీటమునిగాయి.

ఇదీ చదవండి:

కేంద్రహోంశాఖ కార్యదర్శితో తెదేపా ఎంపీల సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.