కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం రవాణాపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనఖిల్లో కారులో 1540 మద్యం బాటిళ్లను తీసుకెళ్తూ ఇద్దరు పోలీసులకు చిక్కారు.
తెలంగాణా రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన వేముల రాజు గౌడ్, కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన బీచుపల్లి అనే వ్యక్తులను అరెస్టు చేసి రెండు కార్లను, మద్యం బాటిళ్లు స్వాదీనం చేసుకున్నట్లు సీ.ఐ. లక్ష్మీ దుర్గయ్య తెలిపారు.
ఇదీ చదవండి: