ETV Bharat / state

కర్నూలులో హైకోర్టు కోసం న్యాయ విద్యార్థుల ధర్నా

author img

By

Published : Oct 17, 2019, 5:51 PM IST

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయ విద్యార్థుల ధర్నా

కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలంటూ, లా విద్యార్థులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

అమరావతిలో హైకోర్టు వద్దు... కర్నూలులోనే ముద్దు

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ..న్యాయవాద విద్యార్థులు ధర్నా చేశారు. ప్రసూన లా కళాశాల విద్యార్థులు ద్విచక్ర వాహనలతో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. హైకోర్టు కోసం ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

''శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం.. హై కోర్టు ఏర్పాటు చేయండి''

Intro:ap_knl_12_17_high_court_ab_ap10056
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయ వాద విద్యార్థులు ధర్నా చేశారు. ప్రసూన లా కళాశాల విద్యార్థులు ద్విచక్ర వాహన లతో ర్యాలీ నిర్వహించి.... కలెక్టర్ కార్యాలయం ముందు హైకోర్టు కర్నూలు లో ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. హైకోర్టు విషయంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
బైట్.ప్రసాద్ శర్మ. ప్రసూన కళాశాల


Body:ap_knl_12_17_high_court_ab_ap10056


Conclusion:ap_knl_12_17_high_court_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.