ETV Bharat / state

గడ్డివాముకు నిప్పు.. రూ.7 లక్షలు నష్టం

author img

By

Published : May 17, 2020, 9:20 AM IST

కర్నూలు జిల్లా హోతూరులో ప్రమాదవశాత్తూ గడ్డివాముకు నిప్పు అంటుకుంది. ఈ ఘటనలో.. బాధితులు 7 లక్షల రూపాయల విలువైన గడ్డివామును నష్టపోయారు.

fire accident at kurnool
ప్రమాదవశాత్తు గడ్డివాముకు నిప్పు

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్న హోతూరులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకున్న ఘటనలో.. గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది.

ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఏడు లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందని బాధితులు వాపోయారు.

ఇవీ చూడండి:

కంటి పాపలకు కావడి కట్టి.. భారంతో అడుగులు వేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.