ETV Bharat / state

CJI: శ్రీశైలం మల్లన్న సేవలో సీజేఐ ఎన్వీ రమణ

author img

By

Published : Mar 13, 2022, 9:52 PM IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. శ్రీశైలం మలన్నను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీజేఐ రమణకు దేవదాయశాఖ కమిషనర్‌, కలెక్టర్‌ ఘన స్వాగతం పలికారు.

శ్రీశైలం మల్లన్న సేవలో సీజేఐ ఎన్వీ రమణ
శ్రీశైలం మల్లన్న సేవలో సీజేఐ ఎన్వీ రమణ

శ్రీశైలం మల్లన్న సేవలో సీజేఐ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శ్రీశైలం మల్లన్న సేవలో పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం కోసం శ్రీశైలం ఆలయానికి చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణకు దేవదాయశాఖ కమిషనర్‌, కలెక్టర్‌ ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను సీజేఐ దర్శించుకున్నారు.

ఇదీ చదవండి

ఆ పని చేయలేక ఇంట్లోకి వెళ్లి దాక్కున్నా: నటుడు సుమన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.