ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సర్వ సభ్య సమావేశం

author img

By

Published : Oct 30, 2020, 5:49 PM IST

కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన డీఏపై ఈ సమావేశంలో చర్చించారు.

apgef meeting on da increment at Kurnool
ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సర్వ సభ్య సమావేశం

రాష్ట్ర ప్రభుత్వం.. ఇచ్చిన డీఏపై ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అరవ పాల్ పేర్కొన్నారు. కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు. డీఏ ప్రకటనపై ఉద్యోగులు అసహనంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని... దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని అరవ పాల్ తెలిపారు.

ఇదీ చూడండి:

'అందుకే ఆగుతున్నాం.. లేకపోతే స్థానిక ఎన్నికలకు మేం సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.