ETV Bharat / state

రాజధాని కోసం... ఉద్దండరాయుని పాలెంలో కాలభైరవ యాగం

author img

By

Published : Jan 21, 2020, 5:57 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఉద్దండరాయుని పాలెంలో రాజధాని రైతులు కాల భైరవ యాగం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో శైవ క్షేత్ర పీఠాధిపతి చేపట్టిన ఈ యాగంలో మహిళా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజధానిని కొనసాగించాలని... ఉద్దండరాయుని పాలెంలో కాలభైరవ యాగం
రాజధానిని కొనసాగించాలని... ఉద్దండరాయుని పాలెంలో కాలభైరవ యాగం

.

ఉద్దండరాయుని పాలెంలో కాలభైరవ యాగం
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.