ETV Bharat / state

గుడివాడలో వ్యాక్సినేషన్ గందరగోళం..పరిష్కరించిన అధికారులు

author img

By

Published : May 26, 2021, 6:33 PM IST

గుడివాడలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కైకాల మందిరంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రానికి ప్రజలు భారీగా రావడంతో గందరగోళం నెలకొంది. అధికారులు సమస్యను పరిష్కరించారు.

gudivada vaccination
gudivada vaccination

కృష్ణాజిల్లా గుడివాడ కైకాల కళామందిరంలో వ్యాక్సిన్ కేంద్రానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. క్యూ పాటించకుండా వచ్చిన వారికి వ్యాక్సిన్ వేసి పంపుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది సమస్యను పరిష్కరించి వ్యాక్సినేషన్ ప్రక్రియను సజావుగా సాగేలా చేశారు.

ఇదీ చదవండి: రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి: కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.