తాత్కాలిక హైకోర్టును ప్రారంభించటానికి విజయవాడకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎన్వీ రమణ, సుబాష్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ వారికి సాదరంగా ఆహ్వానం పలికారు. దర్శన అనంతరం నోవాటెల్ హోటల్కు న్యాయమూర్తులు చేరుకున్నారు.
దుర్గమ్మ సన్నిధిలో సీజేఐ
బెజవాడ కనకదుర్గను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో ఆలయానికి విచ్చేసి పూజలు చేశారు.
తాత్కాలిక హైకోర్టును ప్రారంభించటానికి విజయవాడకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎన్వీ రమణ, సుబాష్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ వారికి సాదరంగా ఆహ్వానం పలికారు. దర్శన అనంతరం నోవాటెల్ హోటల్కు న్యాయమూర్తులు చేరుకున్నారు.
Body:రాబోయే రోజుల్లో గోశాలను అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తామని మార్గాన్ని భరత్ తెలిపారు
Conclusion:సంఘీభావం తెలిపిన వైకాపా నాయకులు