ETV Bharat / state

దుర్గమ్మను దర్శించుకున్న శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి

author img

By

Published : Mar 5, 2020, 4:42 PM IST

శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో సురేష్ బాబు, వేదపండితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు స్వామీజీకి వేదస్వస్తి పలికారు.

siva swami visited by vijayawada Durga temple in krishna
దుర్గమ్మను దర్శించుకున్న శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి

దుర్గమ్మను దర్శించుకున్న శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి

ఇదీ చదవండి:

ఉరవకొండలో ఘనంగా అడ్డ పల్లకి ఉత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.