ETV Bharat / state

MISSING : పంచాయతీ కార్యదర్శి అదృశ్యం

author img

By

Published : Sep 23, 2021, 12:11 AM IST

Updated : Sep 23, 2021, 6:30 AM IST

పంచాయతీ కార్యదర్శి అదృశ్యం
పంచాయతీ కార్యదర్శి అదృశ్యం

00:09 September 23

మండల అభివృద్ధి కార్యదర్శి, మరో ఇద్దరు మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని లేఖ

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెంకటాపురం పంచాయతీ కార్యదర్శి స్వాతి అదృశ్యమయ్యారు. మండల అభివృద్ధి కార్యదర్శి, మరో ఇద్దరు మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని.. ఎమ్మెల్యే ఉదయభానుకు లేఖ రాసి కనిపించకుండా పోయారు.

ఇదీచదవండి.

పంచలింగాల చెక్ పోస్టు వద్ద తనిఖీలు...రూ.47లక్షల కరోనా కిట్లు స్వాధీనం

Last Updated :Sep 23, 2021, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.